నర్సిపురం గ్రామంలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించిన పార్వతీపురం జనసేన నాయకులు

    పార్వతీపురం, (జనస్వరం) : విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం నర్సిపురం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నర్సిపురం జనసైనికుల ఆహ్వానం మేరకు జనసేనపార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి, జనసేనపార్టీ రాష్ట్ర ఐటీ విభాగ సభ్యులు గేదెల సతీష్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సిపురం గ్రామ యువత జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అలాగే గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way