Logo
Date of Publish : 27 May 2021, 4:37 pm
Editor : Sake Naresh

ప్రజల ప్రాణాలు కాపాడడంలో తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్న పార్వతీపురం జనసేన నాయకులు

             ప్రజల ప్రాణాలు కాపాడడంలో తమ వంతు భాద్యతగా పార్వతీపురం ప్రభుత్వ హాస్పిటల్ సూపరెండెంట్ Dr. B వాగ్దేవి మేడం గారికి రెండు ఆక్సిజెన్ సిలెండర్స్ జనసేన నాయకులు అందించారు. సిలెండర్స్ కు అక్సిజెన్ రిఫీల్ చెయ్యడానికి అయ్యే ఖర్చు కూడా పార్వతీపురం "జనసేన పార్టీ" భరిస్తుంది అని జనసేన నాయకులు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు చందక అనీల్, గొర్లి చంటి, వగలపుడి నాని, గంగిరెడ్డి జగదీష్, భమిడిపాటి చైతన్య, రాజాన బాలు మరియు గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. 

ఇవి కూడా చదవండి :

కరోనా బాధితులతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్

 

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com