ప్రజల ప్రాణాలు కాపాడడంలో తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తున్న పార్వతీపురం జనసేన నాయకులు

             ప్రజల ప్రాణాలు కాపాడడంలో తమ వంతు భాద్యతగా పార్వతీపురం ప్రభుత్వ హాస్పిటల్ సూపరెండెంట్ Dr. B వాగ్దేవి మేడం గారికి రెండు ఆక్సిజెన్ సిలెండర్స్ జనసేన నాయకులు అందించారు. సిలెండర్స్ కు అక్సిజెన్ రిఫీల్ చెయ్యడానికి అయ్యే ఖర్చు కూడా పార్వతీపురం “జనసేన పార్టీ” భరిస్తుంది అని జనసేన నాయకులు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు చందక అనీల్, గొర్లి చంటి, వగలపుడి నాని, గంగిరెడ్డి జగదీష్, భమిడిపాటి చైతన్య, రాజాన బాలు మరియు గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. 

ఇవి కూడా చదవండి :

కరోనా బాధితులతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్

 

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here