Search
Close this search box.
Search
Close this search box.

క్షేత్ర స్థాయి పర్యటనలో పంతం సందీప్

పంతం సందీప్

           రాజమండ్రి ( జనస్వరం ) : కరప మండలం ఉప్పలంక గ్రామంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు సంగడి శ్రీను, మండల అధ్యక్షులు బండారు మురళి ఆధ్వర్యంలో ఉప్పలంక గ్రామంలో ఉమ్మడి మేనిఫెస్టోపై ఇంటింటికి వెళ్ళి చేయు ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి నసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ కుమారుడు పంతం సందీప్ పాల్గొన్నారు. పంతం సందీప్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతం కోసం కష్టపడదామన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకొద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోగిరెడ్డి గంగాధర్, తాటికాయల వీరబాబు, కరెడ్ల గోవింద్, శిరంగు శ్రీనివాస్, సోదే ముసలయ్య మరియు తెలుగుదేశం నాయకులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, వాసిరెడ్డి ఏసుదాసు, రాందేవు సీతయ్య దొర తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way