Search
Close this search box.
Search
Close this search box.

జనసేన నాయకులు ఆధ్వర్యంలో ‘ పల్లె పల్లెకు జనసేన ‘

    గజపతినగరం, (జనస్వరం) : గజపతినగరం నియోజకవర్గంలో పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా 5 వ రోజు డోలపాలెం, కాలంరజపేట, NGR పురం గ్రామాల్లో మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గం నాయుకులు కలిగి పండు, హరీష్ నాని, కడమల శ్రీను, పెనుమజ్జి ఆదినారాయణ పర్యటించారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ జనసేన పార్టీ లక్ష్యాలను సిద్ధాంతాలను కరపత్రాలు ద్వారా ప్రజలకు వివరించారు. అలాగే ఈ వైసిపి ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసైనికులు శంకర్, సంతు, చలం, సురేష్, శ్రీను, యశ్వంత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way