Logo
Date of Publish : 07 December 2020, 6:06 pm
Editor : Sake Naresh

పలాస నియోజకవర్గం జనసేన నాయకురాలు పండా సుజాత యాదవ్ గారి ఆధ్వర్యంలో జనసైనికుల ఆత్మీయ సమ్మేళనం

పలాస నియోజకవర్గం జనసేన నాయకురాలు పండా సుజాత యాదవ్ గారి ఆధ్వర్యంలో జనసైనికుల ఆత్మీయ సమ్మేళనం

               పలాస నియోజకవర్గం జనసేన నాయకురాలు మరియు ఆంధ్రప్రదేశ్ జనసేన అధికార ప్రతినిధి పండా సుజాత యాదవ్ గారి ఆధ్వర్యంలో మందస మండలం హరిపురం గ్రామంలో పలాస నియోజకవర్గం జనసైనికులు కలిసి పార్టీ బలోపేతం కోసం చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వాహకులు పండా సుజాత యాదవ్ గారు అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా హరిపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి కార్యక్రమన్ని ప్రారంభించారు. ఈ సుజాత యాదవ్ గారు మాట్లాడుతూ జనసేన పలాస నియోజకవర్గం లో కొత్తతరం నాయకులును తయారు చేస్తుందని, జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రతి పంచాయతీ నుండి MPTC అభ్యర్థిని, ప్రెసిడెంట్ అభ్యర్థిని నిలబెడతాం అని, పలాస నియోజకవర్గంలో ఏ జనసైనికుడికి కష్టం వచ్చిన వారికీ సపోర్టివ్ గా ఉంటామని మరియు పలాస నియోజకవర్గంలో జనసేన అభివృద్ధి కి జనసైనికులు అందరూ కలిసి పనిచేద్దాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన MPTC అభ్యర్థులు, ప్రెసిడెంట్ అభ్యర్థులు జనసేన నాయకులు, పలాస మండలం, వజ్రపుకొత్తూరు మండలం, మందస మండలం జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com