Logo
Date of Publish : 17 January 2022, 2:53 pm
Editor : Sake Naresh

పలమనేరు – కైగల్ గ్రామంలో100 గృహాల పైన జనసేన జెండాను ఆవిష్కరించిన జనసేన నాయకులు

      పలమనేరు ( జనస్వరం ) :  బైరెడ్డి పల్లి మండలం, కైగల్ గ్రామంలో జిల్లా అద్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారి సూచన మేరకు పసుపులేటి దిలీప్, కైగాల్ కుమార్ గార్ల అధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం  100 గృహాల పైన జెండాలను ఎగురవేశారు. వైసీపీ, టీడీపీ పార్టీల నుండి పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరారు. జనసేన నాయకులు మాట్లాడుతూ రాయలసీమలో ఇపుడిపుడే జనసేనపార్టీ బలోపేతం అవుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అధికారం ఇచ్చినా నిలబెట్టుకోలేని టీడీపీని ప్రజలు విస్మరించారు. మార్పు కోసం జనసేనపార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డిపల్లి మండల అధ్యక్షులు చైతన్య, దినేష్, రాజు, కృష్ణ, బాబు, కైగల గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com