Search
Close this search box.
Search
Close this search box.

భగత్ సింగ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పాలకుర్తి జనసేన నాయకులు

● భగత్ సింగ్ త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది

●జనసేన పార్టీ పాలకుర్తి నియోజకవర్గ నాయకులు మేడిద ప్రశాంత్

     పాలకుర్తి, (జనస్వరం) : పాతికేళ్ల ప్రయాంలో ఉరికంబంని ముద్దాడినటువంటి వీరుడు భగత్ సింగ్ అని జనసేన పార్టీ నాయకులు మేడిద ప్రశాంత్ అన్నారు. బుధవారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జనసేన శ్రేణులతో కలిసి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మేడిద ప్రశాంత్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో అతి తక్కువ వయసులో అశువులు బాసినటువంటి భగత్ సింగ్ తో పాటు విప్లవ యోధులు సుఖ్ దేవ్, రాజ్ వారి సేవలో చిరస్మరణీయమని అన్నారు. వారిని ప్రతి భారతీయుడు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పూజారి సాయి, సైదులు, అశోక్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way