Logo
Date of Publish : 23 February 2022, 5:22 pm
Editor : Sake Naresh

పాలకొండను రెవెన్యూ డివిజన్ చేయాలి : గర్భాన సత్తిబాబు

            శ్రీకాకుళం ( జనస్వరం ) : పాలకొండ లో 3వ రోజు ప్రారంభమైన రిలే నిరాహార దీక్ష 3వ రోజు జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గ నాయకులు శ్రీ గర్భాన సత్తిబాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకొండ రెవెన్యూ డివిజన్ ను జిల్లా చేయాలని లేనియెడల శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించాలని ఆయన అన్నారు. లేదంటే పాలకొండ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జనసేనపార్టీ మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com