Search
Close this search box.
Search
Close this search box.

పాలకొండను రెవెన్యూ డివిజన్ చేయాలి : గర్భాన సత్తిబాబు

పాలకొండ

            శ్రీకాకుళం ( జనస్వరం ) : పాలకొండ లో 3వ రోజు ప్రారంభమైన రిలే నిరాహార దీక్ష 3వ రోజు జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గ నాయకులు శ్రీ గర్భాన సత్తిబాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకొండ రెవెన్యూ డివిజన్ ను జిల్లా చేయాలని లేనియెడల శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించాలని ఆయన అన్నారు. లేదంటే పాలకొండ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జనసేనపార్టీ మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way