Search
Close this search box.
Search
Close this search box.

సీతంపేట ITDA PO గారు ఆధ్వర్యంలో ఎన్నికల విధివిధానాలపై అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు

సీతంపేట

        సీతంపేట ( జనస్వరం ) :  ఎన్నికల విధానాలపై సీతంపేట ITDA PO& ఎలక్ట్రికల్ రిజిస్ట్రేషన్ అధికారిని శ్రీ డా”బి. నవ్య గారు ఆధ్వర్యంలో వాటర్ నెంబర్ తో ఆధార్ మరియు మొబైల్ నెంబర్ తో అనుసంధానం పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ విషయమై అఖిలపక్ష రాజకీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ… ఓటరు యొక్క ప్రమేయం లేకుండా ఓటును తొలగించకుండా తగు నిభందనలు నియమించాలని. ఓటు హక్కు అర్హత ఉన్నవాళ్లు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకునే విధంగా గ్రామాల్లో మరియు పట్టణంలో నేటి తరానికి తెలిసేలా మాధ్యమాల ద్వారా సందేశం చేరవేయాలని ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల జనసేన నాయకులు మరియు జనసైనుకులు, వివిధ రాజకీయ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way