Logo
Date of Publish : 03 March 2022, 7:00 am
Editor : Sake Naresh

అయ్యా! స్పీకర్ గారు బాపట్ల మున్సిపాలిటీ అభివృద్ధిపై దృష్టి సారించండి : జనసేన నాయకులు గోగన ఆదిశేషు

    బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయినా బాపట్ల నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగుల సమస్యలను గాలికి వదిలేసి సన్మానాలు, ఊరేగింపులు చేయించుకుంటున్నారని వాపోయారు. బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని మురుగు కాలువల వల్ల దోమలతో, జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులను, వృద్ధులను పట్టించుకోకుండా గుర్రాల మీద ఊరేగింపు చేయించుకుంటూ ఉన్నారు. కొత్త బస్టాండు దగ్గర ఉన్న తూర్పు సత్రంలో స్థలం కులమతాలతో సంబంధం లేకుండా వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. గరుడాచలం నాయుడు ఆ స్థలం ఇవ్వడం జరిగింది. ఆయన విగ్రహాన్ని కొత్త బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో ఇమ్మడిశెట్టి మురళి కృష్ణ, కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com