ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విద్యార్థినికి జనసేన పార్టీ తరుపున రూ. 56,000 ఆర్థిక సహాయం

            జనసేన పార్టీ తరపున, మదనపల్లికి చెందిన IIT విద్యార్థినికి ఆర్థిక సహాయంగా  టీమ్ రాజకీయం మరియు దేవరాజా కిరణ్ కుమార్, అతని స్నేహితులు లండన్ నుండి 51000 పంపారు, మదనపల్లి వినాయక కంప్యూటర్స్ కు  చెందిన గణేష్ గారు మరో 5000 ఇవ్వడం జరిగింది. అనిత ధరం, హరి ధరం, రెడ్డి ప్రసాద్ రాయల్ 56000 రూపాయల చెక్కును పి.వి.హరికాకు అందజేశారు. జనసేన నాయకులు, వీర మహిళలు మాట్లాడుతూ  నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా ఉండే౦దుకు జనసేన పార్టీ ముందుందని అన్నారు. అమ్మాయి బాగా చదువుకొని సమాజానికి ఉపయోగపడేలా, ఇతరులకు ఆదర్శమయ్యేలా కష్టపడాలని కోరారు. ఈ బృహత్కార కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way