Search
Close this search box.
Search
Close this search box.

జనసేన పార్టీ నిరసనకు అధికారులు స్పందన

     పెందుర్తి ( జనస్వరం ) :  రోడ్డు పై నీరు నిలవకుండా చేయమని చేసిన జనసేన నిరసన కు స్పందించిన ప్రభుత్వ అధికారులు, జోనల్ కమిషనర్ నాయుడు గారితో తో మాట్లాడుతున్న జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్. రోడ్లు చెరువు తెరిపిస్తున్నాయని దీనివల సుమారు 40 గ్రామాలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సమస్య కోసం వివరించడం జరిగింది, ఇమిడియెట్లీగా నీరు లేకుండా చేయమని అధికారులకు సూచించిన కమిషనర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way