Logo
Date of Publish : 29 March 2022, 5:01 pm
Editor : Sake Naresh

ప్రాణాలు పోతున్నా పట్టించుకోని అధికారులు, నాయకులు : జనసేన నాయకులు గుడివాడ రామకృష్ణ

       గుడివాడ ( జనస్వరం ) : గుడివాడ కంకిపాడు రోడ్డు గుంతలమయం కావడంతో ఆర్టీసీ బస్సు వాహనదారుడిని ఢీ కొనడంతో ఇద్దరు వాహనదారులు మృతి చెందడం జరిగింది. స్థానిక జనసేన నాయకులు జనసేన నాయకులు గుడివాడ రామకృష్ణ (RK) మాట్లాడుతూ గతంలో ఎన్నోసార్లు ఆ రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని అధికారులకు జనసేనపార్టీ ద్వారా విన్నవించుకున్నాం. అయినా ఫలితం లేకుండా పోయింది. నియోజకవర్గం నుండి మంత్రి స్థాయి నాయకుడు ఉన్నా ఫలితం లేదు. ఎన్నోసార్లు అధికారులను, నాయకులను హెచ్చరించినా పట్టించుకోవట్లేదు. ఈ రహదారి గూండా నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. అయినా వారిలో చలనం కనిపించట్లేదు. ఆ రోడ్డును మరమ్మతులు చేయాలని మోకాలు మీద నిరసన చేస్తూ సంతకాలు సేకరించి R&B అధికారులకు, మరియు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి వినతి పత్రం అందజేసామని అన్నారు. ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకొని రహదారికి మరమ్మత్తులు వేయకపోతే జనసేన పార్టీ తరుపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com