Logo
Date of Publish : 15 November 2022, 5:06 pm
Editor : Sake Naresh

జనసేనాని ముఖ్యమంత్రి కావాలని పాదయాత్ర చేసిన ఎన్వీ రమణ

          న్యూస్ ( జనస్వరం ) : జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీకి సీయం కావాలని ఆకాంక్షిస్తూ గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామానికి చెందిన జనసైనికుడు ఎన్వీ రమణ హైదరాబాదులోని పెద్దమ్మతల్లి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ నెల 3న ఏటుకూరులోని సీతారామచంద్రస్వామి, సాయి బాబా, భజరంగబలి, అంబేద్కర్ విగ్రహాలకు పూజలు నిర్వహించి 400 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టినట్టు చెప్పారు. గురువారం పెద్దమ్మతల్లి ఆలయంలో పూజలు చేసి పవన్ కళ్యాణ్ ని కలుస్తానని తెలిపారు. మండల జనసేన అధ్యక్షులు పర్నే శివారెడ్డి, లింగస్వామి, భాస్కర్, మహేశ్, శివ తదితరులు స్వాగతం పలికారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com