Logo
Date of Publish : 23 November 2021, 4:47 pm
Editor : Sake Naresh

పక్షవాతం వ్యాధితో బాధపడుతున్న కుటుంబాన్ని ఆదుకున్న NRI జనసేన వీరమహిళ బూరకల గీతాంజలి

        నెల్లూరు ( జనస్వరం ) : మర్రిపాడు మండల పరిధిలోని పటమటనాయుపల్లి గ్రామం ST కాలనీలో  అనారోగ్యంతో బాధపడుతున్న మణి కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులిద్దరూ పక్షవాతంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక జనసైనికుడు చిన్నా జనసేన NRI జనసేన వీరమహిళ బూరకల గీతాంజలి దృష్టికి తీసుకెళ్ళాడు. వెంటనే స్పందించిన  గీతాంజలి నెలకి సరిపడా నిత్యావసర సరుకులు బియ్యం బస్తా, 14 రకాలు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. చిన్నా జనసేన మాట్లాడుతూ ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. అలాగే ఈ విషయం తెలుసుకొని మానవతా హృదయంతో స్పందించిన గీతాంజలి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి వనం పవన్, మర్రిపాడు మండల నాయకులు చిన్నా జనసేన, మండల ప్రచారకార్యదర్శి ఉదయ్, మణికంఠ, గంటా అంజి, స్థానికులు పాల్గొని విజయవంతం చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com