పక్షవాతం వ్యాధితో బాధపడుతున్న కుటుంబాన్ని ఆదుకున్న NRI జనసేన వీరమహిళ బూరకల గీతాంజలి

వీరమహిళ

        నెల్లూరు ( జనస్వరం ) : మర్రిపాడు మండల పరిధిలోని పటమటనాయుపల్లి గ్రామం ST కాలనీలో  అనారోగ్యంతో బాధపడుతున్న మణి కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులిద్దరూ పక్షవాతంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక జనసైనికుడు చిన్నా జనసేన NRI జనసేన వీరమహిళ బూరకల గీతాంజలి దృష్టికి తీసుకెళ్ళాడు. వెంటనే స్పందించిన  గీతాంజలి నెలకి సరిపడా నిత్యావసర సరుకులు బియ్యం బస్తా, 14 రకాలు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. చిన్నా జనసేన మాట్లాడుతూ ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. అలాగే ఈ విషయం తెలుసుకొని మానవతా హృదయంతో స్పందించిన గీతాంజలి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి వనం పవన్, మర్రిపాడు మండల నాయకులు చిన్నా జనసేన, మండల ప్రచారకార్యదర్శి ఉదయ్, మణికంఠ, గంటా అంజి, స్థానికులు పాల్గొని విజయవంతం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way