Logo
Date of Publish : 10 November 2020, 4:59 pm
Editor : Sake Naresh

కువైట్ లో ఇబ్బందులు పడుతున్న భారతీయుడికి విమాన టికెట్, ఆర్ధిక సహాయం చేసిన NRI జనసేన నాయకుడు రామచంద్ర నాయక్

కువైట్ లో ఇబ్బందులు పడుతున్న భారతీయుడికి విమాన టికెట్, ఆర్ధిక సహాయం చేసిన NRI జనసేన నాయకుడు రామచంద్ర నాయక్

               గత కొద్ది నెలలుగా లాక్ డౌన్ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న కడప‌ జిల్లాకు చెందిన ప్రసాద్ నాయుడు అనే వ్యక్తి కి జనసేన ఎన్నారై సేవా సమితి అధ్యక్షుడు శ్రీ బాణావతి రామచంద్ర నాయక్ తన స్వంత డబ్బుతో విమాన టికెట్ ను మరియు దారి ఖర్చులకు మొత్తంగా సుమారు50,000వేల రూపాయలను ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా రామచంద్ర నాయక్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com