Search
Close this search box.
Search
Close this search box.

జనసేనపార్టీ నుంచి ఒక్క పిచుక కూడా వైసీపీలో చేరలేదు

జనసేనపార్టీ

        రాజంపేట ( జనస్వరం ) : నిన్నటి రోజు అనంత రాజు పేటలోజనసేన నుంచి వైసీపీ లో చేరిక అని పేపర్ లో ప్రకటనలు ఇచ్చుకున్న వాళ్ళు దమ్ముంటే నిరూపించాలని సీనియర్ జనసేన నాయకులు ముద్దపోలు రామసుబ్బయ విమర్శించారు. వాళ్లకు వాళ్ళే వాళ్ళ కండువాలు కప్పుకుని ఆపార్టీ నుంచి ఈ పార్టీ నుంచి అని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఐనా ఈ నాలుగు సంవత్సరాలలో ఏమి చేశారని మీ పార్టీలోకి చేరతారు అని నిలదీశారు. ఇంకొద్దిరోజుల్లో మీ పార్టీ భజన పరులతో సహా ఖాళీ కావడం తథ్యమని చెప్పారు. ఇలాంటి అవాస్తవ ప్రకటనలను ప్రజలు గమనిస్తున్నారని చిత్తు చిత్తు గా ఓడించడం ఖాయమని తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way