రైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు : వినుతా కోట

వినుతా కోట

           శ్రీకాళహస్తి ( జనస్వరం ) : క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి వినుత కోటా గారు ఏర్పేడు మండలం, చెల్లూరు గ్రామంలో ఇంటింటికీ పర్యటించి క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి వివరించడం జరిగింది. అలానే ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. రైతులను ఏ మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు ఈ ప్రభుత్వం విఫలమైందని, నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయని వాపోయారు. అందరికీ అవకాశం ఇచ్చాం, రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇస్తాం అని ప్రజలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య గారు, నాయకులు లోకనాధం, ఉదయ్, నితీష్ కుమార్, చందు చౌదరి, భాను, వెంకటరమణ, బాలాజీ, గిరీష్ జనసైనికులు జగదీష్, ప్రకాష్,గాంధీ, లోకేష్, సబ్బరాయలు, నరేష్, లక్ష్మి, మహేష్, ఆనంద్, వాసు, నిరంజన్, లోకేష్, విజయ్, సుబ్రమణ్యం, బతీష్ , వంశీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way