Logo
Date of Publish : 24 September 2023, 8:56 pm
Editor : Sake Naresh

కట్టడానికి నిధులు లేవు – కట్టిన వాటికి దిక్కులేదు

    ఉరవకొండ ( జనస్వరం ) : జనసేన ఉరవకొండ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ పట్టణానికి వెలుపల ఐదు సంవత్సరాల క్రితం పౌర సరఫరాల శాఖ రెండు గోదాములను నిర్మించింది. ఒక్కో గోదాము 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఐనప్పటికీ ఈ గోదాములను అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పూర్తి నిరుపయోగంగా ముళ్ళకంపలతో నిండి పోయింది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని వీటిని ప్రజా ఉపయోగంలోకి తీసుకురావాలని అలాగే కనీసం రైతులు పండించిన పంటకు సరైన ధర వచ్చేంతవరకు ఈ గోదాముల్లో నిలువ చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించాల్సిందిగా ఉరవకొండ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీనియర్ నాయకులు దేవేంద్ర, మల్లికార్జున, మణి, రూపేష్, బోగేష్, చందు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com