Logo
Date of Publish : 08 February 2023, 4:08 pm
Editor : Sake Naresh

నిడమర్రు జనసేన పార్టీ మండల అధ్యక్షుడిగా నిమ్మల దొరబాబు

     నిడమర్రు, (జనస్వరం) : జనసేనపార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త నిబద్దతతో పనిచేయాలని ఉంగుటూరు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ లక్ష్మీనారాయణ, ఫౌండేషన్ చైర్మన్ పత్సమట్ల ధర్మరాజు అన్నారు. బుధవారం ఉంగుటూరు నియోజకవర్గం లోని మండల జనసేన పార్టీ అధ్యక్షుడిగా నిమ్మల దొరబాబును నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యా వైద్యం గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి గంగుమోలు చిన్న రత్తయ్య, ఉంగుటూరు నియోజకవర్గ జనసేన నాయకులు వంగా రఘు, చింతలపాటి బాసి రాజు, బెతు మురళి, తోట పవన్, తానేటి జోగేశ్వరరావు, నిడమర్రు గ్రామ కమిటీ సభ్యులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com