దాహార్తి కై నూతన మంచినీటి బోర్లు ఏర్పాటు: రాజోలు వైస్ ఎంపీపీ ఆనందరాజు

     రాజోలు, (జనస్వరం) : రాజోలు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామ పరిధిలో పిప్పళ్ళ వారి మెరకలో మంచినీటి కొరతను తీర్చేందుకు గాను నూతనంగా మంచినీటి బోరులను(హ్యాండ్ పైపులు) స్థానిక ప్రజల ప్రోత్సాహంతో మండల ప్రజా పరిషత్ నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించిన స్థానిక వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు కృషికి స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలకు వైస్ ఎంపీపీ ఆనంద రాజు అభినందన వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో పలు సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిని ఎల్లవేళలా అందిస్తానని వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way