నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో సత్తా చాటుతాం : జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి

మున్సిపల్

     నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని 28 డివిజన్లకు సంబంధించి అభ్యర్థిత్వం ఆశిస్తున్న పలువురు ఆశావహులు నేడు జనసేన పార్టీ నెల్లూరు సిటీ నాయకులు కేతంరెడ్డి వినోద్‌రెడ్డికి దరఖాస్తులు సమర్పించారు. మేయర్‌ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్‌ అయిన నేపథ్యంలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన జనసేన వీరమహిళ ఝాన్సీ తొలి ధరఖాస్తుని కేతంరెడ్డికి అందజేయడం గమనార్హం. మొదటిరోజు 15 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోగా వారిలో 8 మంది మహిళలు కావడం ఆనందకరమని, మైనారిటీ, బీసీ, ఎస్సీ సామాజికవర్గాల నుండి అధిక దరఖాస్తులు వచ్చాయని, కాబోయే సీఎం పవన్‌ కళ్యాణ్‌ అనే నినాదంతో నెల్లూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ఎన్నికల్లో బలంగా నిలబడతామని ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్‌ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way