Search
Close this search box.
Search
Close this search box.

జనసేన PAC చైర్మైన్ నాదెండ్ల మనోహర్ గారిని కలిసిన నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్

జనసేన

                 నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ పి.టోనీ బాబు గారి సూచనల మేరకు  హైదరాబాద్ లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని మరియు జనసేన పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీ అర్హం ఖాన్ గారిని శాలువాతో సన్మానించడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లా లోని స్థానిక ప్రజా సమస్యల గురించి మరియు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ప్రతీ డివిజన్ లో జనసేనపార్టీ బలపడే విధంగా గడపగడపకు జనసేన అనే కార్యక్రమాన్ని గురించి వారిరువురికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెట్ ను అర్హం ఖాన్ గారు మరియు ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జ్ రియాజ్ బాయ్ గారి చేతులమీదుగా చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అర్హం హమ్ ఖాన్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీని డివిజన్ స్థాయిలో వారి సమస్యలు తెలుసుకుని, ఆ సమస్యల పరిష్కార దిశగా పోరాటం చేయాలని అర్హం ఖాన్ గారు చెప్పడం జరిగింది. అయితే మొదటిగా నా వార్డు నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి రాబోవు మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో నెల్లూరు జనసేనపార్టీ అత్యధిక సీట్లు తెచ్చుకునే విధంగా, ప్రతి డివిజన్లో జనసేన పార్టీ బల పడేవిధంగా అడుగుల ముందుకు వేయాలని తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way