Search
Close this search box.
Search
Close this search box.

పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమము నిర్వహించిన నర్సీపట్నం జనసేన నాయకులు

నర్సీపట్నం

    నర్సీపట్నం, (జనస్వరం) :  జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్  గారి 50వ పుట్టినరోజు సందర్భంగా విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో అంజనా దేవి ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పెనుపోతుల నాగు గారి ఆధ్వర్యంలో 500 మందికి అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్, మొక్కలు నాటడం, మొక్కలు పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య గారు, ఇంఛార్జ్ రాజనా వీర సూర్యచంద్ర గారు, అద్దేపల్లి గణేష్ గారు(టౌన్ ప్రెసిడెంట్), అద్దేపల్లి సౌజన్య గారు 9వ వార్డ్ కౌన్సిలర్, జనసేన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way