Logo
Date of Publish : 30 March 2022, 3:53 pm
Editor : Sake Naresh

జనసేన నాయకుడికి ఆర్థిక సాయం అందజేసిన నరసరావుపేట నియోజకవర్గ జనసేన నాయకులు

    నరసరావుపేట, (జనస్వరం) : గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడు గ్రామంలో నివసిస్తున్న జనసేన నాయకులు లక్ష్మీనారాయణ కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నరసరావుపేట జనసేన పార్టీ ఇంచార్జ్ జిలానీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరఫున 33 వేల రూపాయలు నగదు, క్వింటా బియ్యం, 20 కేజీల నూనె, పండ్లు కూరగాయలు లక్ష్మీనారాయణకు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో నరసరావుపేట టౌన్ ప్రసిడెంట్ gvs ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రాజా. భరత్, జిల్లా నాయకులు బెల్లంకొండ ఈశ్వర్, మండల ప్రసిడెంట్ గోవిందు, యద్ధల. శ్రీను, రామిశెట్టి రామకృష్ణ, అల్లా.శ్రీను, పమిడీపాడు. శ్రీను, హనుమంతుగారు, sk.మస్తాన్(ములకలురు)  జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com