జనసేన నాయకుడికి ఆర్థిక సాయం అందజేసిన నరసరావుపేట నియోజకవర్గ జనసేన నాయకులు

    నరసరావుపేట, (జనస్వరం) : గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడు గ్రామంలో నివసిస్తున్న జనసేన నాయకులు లక్ష్మీనారాయణ కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నరసరావుపేట జనసేన పార్టీ ఇంచార్జ్ జిలానీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరఫున 33 వేల రూపాయలు నగదు, క్వింటా బియ్యం, 20 కేజీల నూనె, పండ్లు కూరగాయలు లక్ష్మీనారాయణకు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో నరసరావుపేట టౌన్ ప్రసిడెంట్ gvs ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రాజా. భరత్, జిల్లా నాయకులు బెల్లంకొండ ఈశ్వర్, మండల ప్రసిడెంట్ గోవిందు, యద్ధల. శ్రీను, రామిశెట్టి రామకృష్ణ, అల్లా.శ్రీను, పమిడీపాడు. శ్రీను, హనుమంతుగారు, sk.మస్తాన్(ములకలురు)  జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way