Search
Close this search box.
Search
Close this search box.

సొంత నిధులతో కాలువ పూడికతీతకు శ్రీకారం చుట్టిన నలిశెట్టి శ్రీధర్

నలిశెట్టి శ్రీధర్

       ఆత్మకూరు ( జనస్వరం ) : జనసేనాని పవన్ కళ్యాణ్ గారి బాటలోనే, ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్, సంగం మండలం, అనసూయ నగర్ లో తన సొంత నిధులతో కాలవకు పూడిక తీతకు శ్రీకారం చుట్టారు. వివరాల్లోకి వెళితే సంఘం మండలం అనసూయ నగర్ లో ఇళ్ల మధ్యన మురికి నీరు చేరి దుర్గంధ భరితంగా మరియు దోమల ఆవాస కేంద్రంగా తయారై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించమని స్థానిక జనసేన నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ స్థానిక ఎంపీడీవో గారి నుంచి జిల్లా కలెక్టర్ గారి వరకు అనేక వినతి పత్రములు ఇచ్చినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈరోజు దీనిపై స్పందించిన శ్రీధర్ తన సొంత నిధులతో ఈ కాలువ పూడికతీతకు శ్రీకారం చుట్టి ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ నలిసిటీ శ్రీధర్ తో కలిసి స్థానిక నాయకులు అట్టిపాటి కృష్ణ మోహన్, సీనయ్య, వెంకటేశ్వర్లు,రామకృష్ణ, నరసయ్య,సీనయ్య,భాస్కర్, సీను, సుబ్బయ్య,వెంకటేష్, రవి,ఆనందరా వు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way