Search
Close this search box.
Search
Close this search box.

వరదల వల్ల దెబ్బతిన్న రహదారులను సందర్శించిన ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు

    ఆత్మకూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లా  ఆత్మకూరు నియోజకవర్గము, చేజర్ల మండలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా కొట్టుకుని పోయినపెరుమాళ్ళ పాడు నుండి చలపనాయుడు పల్లి వెళ్లే రహదారిని జనసేన పార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, స్థానిక జనసైనికులతో కలిసి  సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలోని పెన్నా పరివాహక ప్రాంత మండలాలైన అనంతసాగరం, ఆత్మకూరు, సంగం, చేజర్ల మండలాల్లోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు ఇదే విధంగా కొట్టుకుపోవడం జరిగిన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ రహదారులను, ప్రభుత్వము  వెంటనే తాత్కాలికంగానైనా మరమ్మతులు చేసి, రాకపోకలకు అనుకూలంగా  ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way