Search
Close this search box.
Search
Close this search box.

ఇళ్లు కోల్పోయిన బాధితుడికి అండగా నిలిచిన నాగర్ కర్నూల్ జనసేన నాయకులు

      నాగర్ కర్నూల్, (జనస్వరం) : నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మజ్ పెట్ మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి భీమయ్య ఇల్లు భారీ వర్షాలు వల్ల కూలిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసైనికులు జనసేనపార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు, నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్ కు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పోతిరెడ్డిపల్లి గ్రామ జనసైనికులతో కలిసి కూలిపోయిన నివాసాన్ని సందర్శించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూలిపోయిన ఆ నివాసాన్ని ఒక రెండు గదుల రేకుల ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోతిరెడ్డిపల్లి జనసైనికులు విజయ భాస్కర్ గౌడ్, ఎడ్ల శివుడు, ఎడ్ల ప్రసాద్, ఎస్.కె అల్తాఫ్, పవన్, పి శివ, టి బాలకృష్ణారెడ్డి, ఎం శ్రీకాంత్, బి ఆదిమోహన్, ఆవుల రాములు, జీవన్ కుమార్, వి గోపి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way