నా సేన కోసం నా వంతు, కౌలు రైతు భరోసా యాత్ర కోసంరూ. 5,55,555 ఆర్థిక సాయం అందించిన యూరప్ జనసైనికులు

నా సేన కోసం నా వంతు

            న్యూస్ ( జనస్వరం ) :  యూరప్ ఖండంలో స్థిరపడిన జన సైనికులు సమష్టిగా ఏర్పడి ఇంటికి దూరంగా… జనసేనాని ఆశయాలకు. దగ్గరా… అనే నినాదంతో ‘నా సేన కోసం… నా వంతు… రైతు భరోసా కోసం రూ. 5,55,555 లక్షలు జనసేనకు విరాళంగా అందజేయడం అభినందనీయమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడి ఉన్న తెలుగు వారు మాతృ భూమిపై ప్రేమతో పవన్‌ కళ్యాణ్ గారి మీద అభిమానంతో జనసేన పార్టీకి అండగా నిలబడుతున్న ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెడతామని వెల్లడించారు. విరాళం సమకూర్చిన వారిలో రవికృష్ణ యర్రంశెట్టి, ప్రతాప రేపల్లె, రాజు గరగ, జ్యోతి దల్వాయి, ఫణి కొండా, నరేష్ మేళం ముఖ్య పాత్ర పోషించారు. సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా పార్టీ కోసం అండగా నిలవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way