మదనపల్లిలో నా మొదటి ఓటు జనసేనకే కార్యక్రమం

మదనపల్లి

                మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లి నియోజకవర్గం స్థానిక జ్ఞానాంబిక డిగ్రీ కాలేజ్ విద్యార్థుల చేత నా మొదటి ఓటు జనసేనకే (MY FIRST VOTE FOR JANASENA) అనే పోస్టర్ను విద్యార్థుల చేత రిలీజ్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు చాలా ప్రాధాన్యం ఉందని ఒక మంచి వ్యక్తిని ప్రజల తరఫున అసెంబ్లీ పంపించాలంటే ఆ ఓటు అనేది సక్రమంగా వినియోగించి మంచి వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని అలాగే విద్యార్థులు మొదటి ఓటును మంచి నాయకున్ని ఎన్నుకున్నప్పుడే మంచి పరిపాలన అందించగలరని పవన్ కల్యాణ్ లాంటి నిజాయితీపరుని ఎన్నుకొమ్ముల ద్వారా రాష్ట్రానికి మంచి పరిపాలన అందించడంతోపాటు ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారని రానున్న ఎన్నికల్లో దాదాపు మూడు లక్షల మంది యువత కొత్తగా ఓటర్ల నమోదయి ఓటు వేయపోతున్న సందర్భంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, బీసీ సంఘం నాయకులు వెంకటేష్, ధరణి, హర్షవర్ధన్, నరేంద్ర, సునీల్ కుమార్, వీర మహిళలు మల్లికా లక్ష్మీదేవి రూప శోభ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way