Search
Close this search box.
Search
Close this search box.

జనసేన పార్టీ లో ముస్లిం సోదరులకు ప్రత్యేక గుర్తింపు ఉంది : గునుకుల కిషోర్

గునుకుల కిషోర్

           నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీలో ముస్లిం సోదరులకు ప్రత్యేక గుర్తింపు ఉందని జనసేన నాయకులు గునుకుల కిషోర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ  వారి అభిమానాన్ని పార్టీ కి మద్దతు మార్చి గాజు గ్లాస్ కి ఓటు వేయిద్దాం అంటూ స్థానిక 48వ డివిజన్ కార్యకర్తలు షాజహాన్, ప్రతాప్ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తల ఆత్మీయ పలకరింపు ఏడవ రోజులో భాగంగా వారి కుటుంబ సభ్యుల మద్దతు తీసుకొని స్థానిక ఇరుగు పొరుగు వారికి జనసేన డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. పలువురు ముస్లిం కుటుంబాలు ఈసారి జనసేనకు మద్దతు ఇస్తామంటూ సంతోషంగా పలకరించారు. ముస్లిం పేద కుటుంబాలకు ఇస్తున్న షాదీ తోఫా,పేద విద్యార్థులకు ఇవ్వవలసిన స్కాలర్షిప్లు జాప్యం చేసి వారిని లెక్క పెట్టడం లేదు ఈ వైసీపీ ప్రభుత్వం. రాష్ట్ర అభివృద్ధి లేక వివిధ భాగాలకు చెందిన నిధులను మళ్లింపులో భాగంగానే ఇటువంటి అవస్థల కు గురికావాల్సి వస్తుంది. వైసీపీ నేతలు తమ సొంత నిధులను ఇస్తున్నట్లుగా ఓటు వేసి గెలిపించిన ప్రజలు నిలదీయాల్సిన పరిస్థితి వస్తుంది.. రాష్ట్ర అభివృద్ధి జరిగి అన్ని వర్గాల వారు సమాన ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చి జనసేన ను గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్, షాజహాన్, ప్రతాప్, కంతర్ణబాయ్, అమీన్, మౌనేష్, హేమచంద్ర, అలేఖ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way