Logo
Date of Publish : 31 March 2026, 12:51 am
Editor : Sake Naresh

అవెతి గ్రామంలో అగ్ని ప్రమాదం బాధిత కుటుంబాలను పరామర్శించిన మురళిరాజు

ప్రత్తిపాడు, మార్చి 30 (జనస్వరం) : వేలంగి గ్రామపంచాయతీ పరిధిలోని అవెతి గ్రామంలో గోము చల్లయమ్మ తాటాకు ఇల్లు ఇటీవల అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. అగ్ని ప్రమాద బాధితురాలు చల్లయమ్మ కుటుంబాన్ని పరామర్శించి, ఆ గిరిజన నిరుపేద కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సాయం అందజేసి, భవిష్యత్తులో చల్లయమ్మ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సీపీ నాయకులు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు, ఎం.ఎం.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేలంగి సర్పంచ్ మేకల సుబ్బలక్ష్మి, సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ గుత్తుత్తి నాగేశ్వరరావు, బౌవురువాక గ్రామ సర్పంచ్ దొడ్డి సత్యనారాయణ, గౌరంపేట గ్రామ సర్పంచ్ రామిశెట్టి ఏసుబాబు, పెద్దమల్లాపురం సర్పంచ్ చెంచుబాబు, జీడం గణేష్, నిండికుండల నారాయణమూర్తి, పూసల ఏసుబాబు, వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com