బైక్ ఆక్సిడెంట్లో మరణించిన దాకరపు కొండలు కుటుంబాన్ని పరామర్శించిన ముదినేపల్లి జనసైనికులు

ముదినేపల్లి

             కైకలూరు ( జనస్వరం ) : నియోజకవర్గ ముదినేపల్లి మండల కొత్తపల్లి గ్రామంలో మన జనసేన పార్టీ క్రియశీలక కార్యకర్త, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న దాకరపు కొండలు శనివారం రామవరపుమోడీ దెగ్గర బైక్ ఆక్సిడెంట్ అయ్యి విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఆయన కుటుంబాన్ని జనసేన పార్టీ ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య, జనసేన పార్టీ కృష్ణ జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, కొత్తపల్లి జనసైనికులు పరామర్శించారు. వెంకయ్య, నానాజీ మాట్లడుతూ జనసేన పార్టీ క్రియశీలక కార్యకర్త మరణించడం బాధాకరం అని అయన కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది అని తెలిపారు. త్వరలో తాము ఆర్థికంగా కూడా దాకరపు కొండలు గారి కుటుంబాన్ని ఆదుకుంటాం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి జనసైనికులు మాట్లపూడి మదన్, బోయిన దుర్గా రావు, పొన్నముడి ఫణి కుమార్, పాశం శ్రీను, పుషడపు సతీష్, సుదాబత్తుల సాయిష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way