VRA లు చేపట్టిన నిరసన దీక్షకు మద్దతు తెలిపిన ముదినేపల్లి జనసేన నాయకులు

    ముదినేపల్లి, (జనస్వరం) : కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం MRO వారి కార్యాలయము నందు రిలే దీక్ష చేస్తున్న VRA లకు మద్దతుగా ముదినేపల్లి మండల జనసేనపార్టీ నాయకులు సంఘీభావం తెలిపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 రోజులు నుండి రిలే దీక్ష చేస్తున్న VRAల సమస్యలు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ వ్యవస్థలో కీలక పాత్ర పోషించేది VRA లని, అలాగే ముఖ్యమంత్రి పాదయాత్రలో VRA లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. లేని యెడల ఈ విషయం గురించి జిల్లా అధ్యక్షులు శ్రీ బంద్రెడ్డి రామకృష్ణా గారి ద్వారా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గరకి తీసుకువెళ్తాను అని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వర రావు, జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పురి నానాజీ, VRA ల కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు పి.వి రాఘవేంద్రరావు, జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు మోటేపల్లి హనుమా, పోకల కృష్ణా, తనుకుల రవితేజ , మండల నాయకులు -వడ్లని ఆంజనేయులు, అంబుల భరత్, మల్లంపల్లి వీరబాబు, భూపాల నాని, ఎర్రంశెట్టి శివప్రసాద్, వాలిశెట్టి బాబీ, సీతాళం చంద్ర కుమార్, సీతాళం ఫణి, షణ్ముక్, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way