జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీమతి రాయపాటి అరుణ

    అమరావతి, (జనస్వరం) : జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీమతి రాయపాటి అరుణను నియమిస్తూ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలిచ్చారు. శ్రీమతి అరుణ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి చెందినవారు. ప్రస్తుతం ఆమె ప్రకాశం జిల్లా కమిటీలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. సమస్యలపై స్పందించే విధానం, విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చే వాక్పటిమను గమనించి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతలను శ్రీమతి అరుణకు అప్పగించారు.

One Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way