Logo
Date of Publish : 20 November 2021, 4:47 am
Editor : Sake Naresh

విశాఖపట్నం 33 వార్డులోని సమస్యలపై మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చిన కార్పొరేటర్ శ్రీమతి భీశెట్టి వసంత లక్ష్మీ

    విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖపట్నం 33 వార్డ్‌ కార్పొరేటర్‌ ఖీశెట్టి వసంత లక్ష్మీ గారు శుక్రవారం గ్రేట్‌ విశాఖ మున్సిపల్ కమిషనర్‌ డా జి.లక్ష్మీషా ఐఏఎస్‌ గారిని తన భర్త గోపీకృష్ణ(జి కె) గారితో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అలాగే వార్డ్‌ లో వున్న సమస్యలు అనగా చాలా మందికీ సంక్షేమ పథకాలు ముఖ్యంగా పెన్షన్లు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు అనీ, అలాగే మరియు వార్డ్‌ లో సంఘాలకీ, డ్వాక్రా మహిళల మీటింగ్‌, వార్డ్‌ ఫంక్షన్స్‌ అవసర నిమిత్తం కమ్యూనిటీ హాల్‌ కోసం చర్చించడం జరిగిందిని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com