జవాద్ తుఫాన్ కు తీసుకోవలసిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న విశాఖ 33వ వార్డు జనసేనపార్టీ కార్పొరేటర్ శ్రీమతి భీశెట్టి వసంత లక్ష్మి

జవాద్ తుఫాన్

     విశాఖపట్నం, (జనస్వరం) : జవాద్ తుఫాన్ కు తీసుకోవలసిన జాగ్రత్తల పై విశాఖపట్నం 33వ వార్డు జనసేనపార్టీ కార్పొరేటర్ శ్రీమతి బీశెట్టి. వసంత లక్ష్మి గారు వార్డులలో వీధి వీధికి వెళ్లి తుఫాను వలన నష్టం తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ప్రజలకు ప్రతి వార్డులలో స్పీకర్ ద్వారా అవగాహన చేసారు. జవాద్ ప్రస్తుతం విశాఖకు 300కి మీ దూరంలో ఉంది అని, గంటకు 32కిమీ వేగంతో వైజాగ్ సమీపంలోకి దూసుకొస్తోందని, మరికొద్ది గంటల్లో వీదురు గాలులుతో కూడిన వర్షం పడుతుందని జవాద్ తుఫాన్ బారిన ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండటానికి 3 రోజులు పాటు సరిపోయే నిత్యావసర వస్తువులు, మెడిసిన్ ఇంట్లో ఉంచుకోవాలని, ఎవరు బయటికి రావద్దు అని హెచ్చరించారు. అలాగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియపరస్తూ, మీకు అన్ని విధములుగా నేను జనసేన పార్టీ, GK ఫౌండేషన్ సభ్యులు అందుబాటులో ఉంటాము అని, జీవీఎంసీ అధికారులు సిబ్బంది, అలాగే వార్డు సచివాలయం సెక్రటరీస్ మరియ వాలంటీర్స్ కూడా అందరూ అందుబాటులో ఉంటాము అని ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way