Search
Close this search box.
Search
Close this search box.

గ్రామ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న ఎంపీటీసీ విక్రమ్

ఎంపీటీసీ

        సిక్కోలు ( జనస్వరం ) : ఆముదాలవలస నియోకవర్గం అల్లేన గ్రామంలో రాత్రి పూట సమయంలో కూడా జనసైనికులు జోష్ చూపించారు. జనసేనపార్టీ క్రియా శీలక కిట్లు జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్ (సిక్కోలు.ఎంపీటీసీ) ఆధ్వరంలో అల్లెన గ్రామంలో దాదాపుగా 50కిట్లు పంపిణీ చేయడం జరిగింది. చీకటి పడిన జనసేన కార్యకర్తలు గణేష్, ఆనంద్, కాశీ, వెంకీ, మోహన్, కిరణ్ మరియు తదితరులు నాయకులతో కలిసి ఇంటి ఇంటికి వెళ్లి కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way