Logo
Date of Publish : 27 October 2025, 3:15 pm
Editor : Sake Naresh

ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా మూలింటి నారాయణస్వామి నియామకం

   శింగనమల, అక్టోబర్ 27, జనస్వరం :  నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలానికి చెందిన కోటంగ గ్రామానికి చెందిన మూలింటి నారాయణస్వామి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ, “పార్టీ నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను” అని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి గౌరవించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఈ అవకాశం కల్పించిన వైసిపి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, శింగనమల ఇంచార్జి సాకే శైలజానాథ్, పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మూలింటి నారాయణస్వామి నియామకంతో స్థానిక పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com