Logo
Date of Publish : 13 October 2022, 2:01 am
Editor : Sake Naresh

ఎమ్మెల్సీ ఓటర్లు నమోదుపై దృష్టి సారించాలి : జనసేన నాయకులు రాహుల్ సాగర్

     ఎమ్మిగనూరు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటర్ల నమోదు పై అధికారులు ఓటర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నమోదు చేసుకోవాలని జనసేన నాయకులు రాహుల్ సాగర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాహుల్ సాగర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా 18 ఏళ్ల నిండిన కొత్త ఓటర్లను కూడా చేర్పించాలని వివరించారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారిని కూడా జాబితాలో నమోదు చేయించాలని ఈ సందర్భంగా కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com