Search
Close this search box.
Search
Close this search box.

ఎమ్మెల్సీ ఓటర్లు నమోదుపై దృష్టి సారించాలి : జనసేన నాయకులు రాహుల్ సాగర్

     ఎమ్మిగనూరు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటర్ల నమోదు పై అధికారులు ఓటర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నమోదు చేసుకోవాలని జనసేన నాయకులు రాహుల్ సాగర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాహుల్ సాగర్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా 18 ఏళ్ల నిండిన కొత్త ఓటర్లను కూడా చేర్పించాలని వివరించారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వారిని కూడా జాబితాలో నమోదు చేయించాలని ఈ సందర్భంగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way