Logo
Date of Publish : 11 September 2023, 9:36 pm
Editor : Sake Naresh

గ్రంథాలయాన్ని పట్టించుకోని ఎమ్మెల్యే, అధికారులు

      బొబ్బిలి ( జనస్వరం ) : బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న ఏకైక గ్రంథాలయంలో నిన్న రాత్రి దొంగతనం జరిగిందని తెలుసుకొని, గ్రంధాలయాన్ని పరిశీలించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు మరియు బొబ్బిలి నాయకులు మరియు వీరమహిళలు. MLA గారు ఇచ్చిన హామీ ప్రకారం కొత్త గ్రంథాలయం ఎలాగూ కట్టలేకపోయారు, కనీసం గ్రంథాలయం మరమ్మత్తులైనా పూర్తి చేసి, చదువరులకు కావలసిన మౌలిక సదుపాయాలు మరియు ఇలా దొంగతనాలకు తావు లేకుండా CCTV కెమేరాలైనా ఏర్పాటు చెయ్యండని స్థానిక MLA శంబంగి చినప్పలనాయుడు గారిని ప్రశ్నించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com