Search
Close this search box.
Search
Close this search box.

మినీ లాక్ డౌన్ అమలు చేయాలి : జనసేన నాయకులు రాహుల్ సాగర్

            కర్నూలు జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృశ్య ముందు జాగ్రత్త చర్యగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మినీ లాక్ డౌన్ అమలు చేయాలని కోరారు ఈ సందర్భంగా జనసేన మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, వెంకటేష్ షబ్బీర్ రవి మాట్లాడుతూ రెండో దశ కరోనా చాలా తీవ్రంగా ఉందని ఇలాంటి పరిస్థితుల్లో మినీ లాక్ డౌన్ తప్ప వేరే మార్గం లేదని కావున అధికారులు ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కరోనా మహమ్మారి కట్టడి లో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందు మినీ లాక్ డౌన్ అమలు చేయాలని కోరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way