Logo
Date of Publish : 05 December 2025, 8:57 pm
Editor : Sake Naresh

పిఠాపురం నియోజకవర్గంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0

పిఠాపురం, అక్టోబర్ 05, (జనస్వరం) : కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ కార్యక్రమాలకు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు పైమాన్ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు, ఓదురి కిషోర్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ వాకాపల్లి దేవి సూర్య ప్రకాష్, కార్పొరేషన్ డైరెక్టర్స్ చల్లా లక్ష్మి, పెంకే జగదీష్, మొగిలి అప్పారావు, సూరిశెట్టి జయకృష్ణ, పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ బొజ్జ కుమార్, జనసేన నాయకులు, మహిళా జనసైనికులు, విద్యా కమిటీ చైర్మన్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయం విద్యార్థుల భవిష్యత్ నిర్మాణానికి ఎంత కీలకమో ఈ సందర్భంలో నిర్వాహకులు వివరించారు. పాఠశాలల్లో జరుగుతున్న మార్పులు, మెరుగుదల చర్యలు తల్లిదండ్రుల సహకారంతో మరింతగా బలపడతాయని వారు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com