Search
Close this search box.
Search
Close this search box.

మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా సాయి ధరంతేజ్ 37వ జన్మదిన వేడుకలు

సాయి ధరంతేజ్

       ఎమ్మిగనూరు ( జనస్వరం ) :  తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక వేదాస్ వృద్ధాశ్రమం నందు నిత్యాసర సరుకులు పంపిణీ చేశారు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ 37వ జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్ కార్యదర్శి భరత్ సాగర్ మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచితనాన్ని, మానవత్వాన్ని పెంచుతున్న సుప్రీం హీరో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఆయన చేపట్టబోయే సేవా కార్యక్రమాలు అయితేనేమి సినిమాలు అయితేనేమి విజయం సాధించాలని కలియుగ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం ఎల్లప్పుడు సుప్రీం హీరో సాయి ధరంతేజ్ పై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్, చైతన్య, శివ, రాము పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way