Logo
Date of Publish : 10 July 2023, 3:45 pm
Editor : Sake Naresh

విజయనగరం నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్స్ మరియు మండల అధ్యక్షులు సమావేశం

      విజయనగరం ( జనస్వరం ) : ఐటీ వింగ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఉమ్మడి విజయనగరం జిల్లా నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్స్ మరియు మండల అధ్యక్షులు సమావేశం  కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రస్తుత స్థానిక పరిస్థితులు చేస్తున్న కార్యక్రమాలు చేయబోతున్న కార్యక్రమాలు ప్రస్తావించడం జరిగింది. డేటా కలెక్షన్, మండల అధ్యక్షలను & జిల్లా కో ఆర్డినేటర్స్ ను సమన్వయ పరచడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం ఇదివరకు ఎవరూ సాహసించలేదని అన్ని విధాలుగా తమ శక్తి యొక్క మేర సహకరించుకొని పార్టీ పురోగతికి తోడ్పడుతూ ఉంటామని అన్నారు. ఇలాంటి సమావేశాలు మరెన్నో జరగాలని ఇలాంటి మంచి ఆలోచనలకు తెరలేపి అన్ని విభాగాలను ఒక దగ్గర చేర్చి అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజినల్ ఐటి కోఆర్డినేటర్ గేదల సతీష్, ఐటీ కోఆర్డినేటర్స్, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com